వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల స
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బుధవారం మెరుపు ధర్నాకు దిగారు. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్�
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టి న పరీక్షలు, భర్తీ చేసి�
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ దగుల్బాజీ మాటలు మాట్లాడడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ �
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే విధంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం విమర్శలకు దారితీస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ ప�
ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభ�
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఇదిగో క్యాలెండర్.. అదిగో గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్.. జాబ్లెస్ క్యాలెండర్ అయ్యింది. జూలై 30తో జాబ్ క్యాలెండర్ గడువు ముగియగా, ప్రకటించిన నాటి నుం
ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం దేశ యువతకు ధోకా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీల�
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్
MRPS Protest | రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్ట�