Rajasthan | రాజస్థాన్లో నిరుద్యోగం విలయతాండం చేస్తోంది. అక్కడ 53,479 ప్యూన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 24.76 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు టెన్త్ అర్హత కాగా, బీటెక్, ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయ
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ కొలువుదీరి రెండేండ్లు కావస్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ విడుదల చ�
TGSRTC | టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన
Hyderabad | నిరుద్యోగులు ఎలాంటి ధర్నాలు, నిరసనలకు పిలుపునివ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిర్భంధించారు. పలువురు నిరుద్యోగులను అరెస్టు చేసి చిక్
వైద్య శాఖలో 201 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్లో 156మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్జే దవాఖానాలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సెలక్�
Job Notification | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖలో ఉద్యోగం కావాలని అనుకునే వారికి శుభవార్త. రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త�
TG TET 2024-II | ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2022లో 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమ గ్ర నోటిఫికేషన్ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మాజీ
Group-4 Results | రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను అభ్యర్థులు ముట్టడించ�
కేంద్ర ఆర్థిక శాఖ, హోం, వ్యవసాయం, విద్య..ఇలా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్స్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల నుంచి కూడా వీటికి దరఖాస్తులు స్వీకరించబోతున్నది.