Job Notifications | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మంగళవారం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడు విభాగాల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ మూడు నోటిఫికేష�
Sthree Nidhi Recruitment | స్త్రీనిధి’ సంస్థలో ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్ పెను దుమారానికి దారితీస్తున్నది. పారదర్శకత పేరుతో ఆ సంస్థ ఇస్తున్న వివరణలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేకప�
Sthree Nidhi Notification | రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏర్పడిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారినట్టు తెలుస్తున్నది. స్త్రీనిధి సంస్థలో రిటైర్మెంట్�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క టీ అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారీఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి అంశం మరోసారి ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది. కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు
FSL Job Recruitment | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో ఇటీవల సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి 60 ఖాళీలకు చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్టు పలువురు అభ్యర్థుల�
వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల స
పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో భారీగా నిరసనలకు పిలుపు ఇచ�
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. తాజా గా యూనివర్సిటీ సహోద్యోగులపైనే హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఇటీవల ప్రొఫెసర్లు, అసోసియేట్ �
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేశారు.