ప్రజాభవన్లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ను సిద్ధం చేయాలంటూ కేంద్ర �
TS DSC 2023 | డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్కు ముగింపు పలికిం
TSPSC | ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను శనివారం సాయంత్రం విడుదల చ
TRT Notification | టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన టీఆర్టీ నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్య
Jobs | ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయుష్ విభాగంలో 156 మె డికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం నో
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర
కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
RPF Constables | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 19,800 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వరుస ఉద్యోగాల ప్రకటనలతో రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతుండగా, గురువారం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్య�
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2ల�
Job Notification | తెలంగాణలో మరో 1540 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లోని ఏఈఈ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 14 వరకు అర్హులైన అభ్య