రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 స్టడీ సర్కిల్ సెంటర్, 4 సివి ల్స్ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న యు�
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరస�
శ్రద్ధతో చదివితే కొలువులు సులభంగా సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగార్థులకు సూచించారు. పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో గురువారం ఏర�
నిరాశ, నిస్పృహలను ధరిచేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి యువతకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మంద�
అన్నీ ఇస్తు న్నాం.. ఉద్యోగం అందుకోవాల్సిందే మీరే అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత పోలీస్ శిక్షణ తీసుకున్న 1162 మంది అభ్యర్థులకు ఉచితంగా
పోటీ పరీక్షల్లో ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతోపాటు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఈస్ట్జోన్ డీసీపీ చక్రవర్తి సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ�
ఆరు నెలలు కష్టపడితే ప్రభుత్వ ఉదోగ్యం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డీటీసీ (జిల్లా శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో ఎస్�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై వేల కాంతులతో కొలువుల పొద్దు పొడుస్తున్న తరుణాన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మరోమారు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. దగాపడ్డ నేలపై నాడు ఏ ఉద్యో�
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కంద�
నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీ�