2022 ఉద్యోగ నామ సంవత్సరం. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు పూర్తయ్యాయి.. గ్రూప్-1కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెలలో పరీక్ష జరుగనున్నది.. మున్ముందు గ్రూప్-2, 3, 4 పోస�
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పాటు �
ప్రణాళికతో చదివితే తప్పక విజయం వరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం అంకితభావంతో సాధన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు కామార
కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో ఏర్�
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తిలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీస్శ
ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులు ఆత్మన్యూనతాభావానికి గురికావద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ప్రతి అపజయం విజయానికి పునాది కావాలనేది యువత గ్రహించాలని అన్నారు.
రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయాన్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు 91వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారని, పట్టుదలతో శ్రమించి ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుని�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 స్టడీ సర్కిల్ సెంటర్, 4 సివి ల్స్ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న యు�
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరస�
శ్రద్ధతో చదివితే కొలువులు సులభంగా సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగార్థులకు సూచించారు. పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో గురువారం ఏర�
నిరాశ, నిస్పృహలను ధరిచేరనివ్వకుండా, ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీ పార్థసారథి యువతకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మంద�