JN.1 | కరోనా సబ్వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తి కొనసాగుతోంది. జనవరి 11వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 827కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
Covid JN.1 Variant | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. దాదాపు నెలన్నరలోనే వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. సింగ�
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్�
Covid-19 | ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోన్నది. వైరస్లో ముట్యేషన్స్ మారుతున్నట్లుగా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాన�
పెరుగుతున్న కరోనా జేఎన్.1 వేరియంట్తో యావత్తు దేశం అప్రమత్తమై, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. మొన్నటి వరకు కరోనా కేసుల వివరాలతో కూడిన రో�
First JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్
COVID JN.1 | రాబోయే నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే, జనవరి తొలివారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సాకాగ�
కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్-1 వేరియంట్ కలవరపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్
coronavirus | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసిం
coronavirus | చాలారోజులుగా సైలెంట్గా ఉన్న కరోనావైరస్ ఇప్పుడు మళ్లీ బుసలుకొడుతోంది. దేశంలో మరోసారి కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4 వేలకు చేరుకున్నాయి. గడిచిన
coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ�
coronavirus | కనుమరుగైపోయిందని అనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెట్టిస్తున్నది. జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ఇండియాలోనూ వ్యాపిస్తోంది. రాష్ట్రంలోనూ జ�
coronavirus | రోనాకు సంబంధించి ప్రతి కొత్త వేవ్ డిసెంబర్ లేదా శీతాకాలంలోనే మొదలయ్యాయని ఇన్సాకాగ్ అడ్వైజరీ బోర్డు కో చైర్ సౌమిత్ర దాస్ అన్నారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవని చెప్పారు. విమానాశ్రయాలు,