VPTL 2025 : ఐపీఎల్ రాకతో టీ20లకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయంగానే కాదు దేశవాళీలోనూ పొట్టి క్రికెట్ టోర్నీలు జోరందుకుంటున్నాయి. క్రికెట్ను అమితంగా ప్రేమించే భారత్లో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువ �
Mithali Raj : భారత మహిళల క్రికెట్కు వన్నె తెచ్చిన వాళ్లలో మిథాలీ రాజ్(Mithali Raj) ఒకరు. ఈ మాజీ కెప్టెన్తన అద్భుత బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. వాటిలో డబుల్ సెంచరీ(Double Century) మాత్రం చాలా ప్రత్యేకం. �
Jhulan Goswami : భారత మహిళల జట్టు( India Womens Team)కు ఆడిన గొప్ప క్రికెటర్లలో ఝులాన్ గోస్వామి(Jhulan Goswami) ఒకరు. రెండు దశాబ్దాలు భారత బౌలింగ్ దళాన్నినడిపించిన ఆమె టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే.. రె�
భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వా మి.. మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి ఎంపికైంది. గోస్వామితో పాటు ఇంగ్లం డ్ ప్లేయర్లు హీతర్ నైట్, ఇయాన్ మోర్గాన్క�
Jhulan Goswami : భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ ఝులాన్ గోస్వామి(Jhulan Goswami)కి అరుదైన గౌరవం లభించింది. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(MCC World Cricket Committee)లో సభ్యురాలిగా ఎంపికైంది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ �
భవిష్యత్తులో యువ క్రీడాకారిణులలో స్ఫూర్తి నింపేందుకు తనవంతు తోడ్పాటును అందిస్తానని భారత పేసర్ జులన్ గోస్వామి తెలిపింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన
భారత క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. రెండు దశాబ్దాల పాటు తన ఆటతీరుతో అభిమానులను అలరించిన జులన్.. ఇంగ్లండ్తో మూడో వన్డే ద్వారా గుడ్బై చెప్పింది.
IND vs ENG | టీమిండియా లెజెండరీ మహిళా క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరది.
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డే ఆదివారం జరుగనున్నది. టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయిన భారత జట్టు వన్డే సిరీస్లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.
Women's World Cup | మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women's World Cup) భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఘోరంగా విఫలమైంది. 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్లో (Women's World Cup) భారత్ తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తో ఆడుతున్నది. మౌంట్ ముంగనుయ్ వేదిగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.
నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకురాబోతున్నది అనుష్కశర్మ. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులాన్ గోస్వామి పాత్రలో ఆమె నటించబోతున్నది. జులాన్ గోస్వామి జీవితం ఆధారంగా ‘చక్దా ఎక్స్