Ketaki Sangameshwar | దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన షవర్లు అధికారుల నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి.
ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర �
జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుత�
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�
ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుని, చట్టాలను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ సూరి కృష్ణ సూచించారు.
ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తమకు వద్దని, వెంటనే తొలగించాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ అయిన రాజును నియమించాలని సుమారు 30 మంది ఉ
శ్రావణమాసం | రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ