ప్రభువు చుట్టూ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. ఆయన సన్నిధిలో ఆకలి నిద్రలు మరచి పులకించిపోయేవారు. ప్రభువు పలుకులే వారికి దివ్యౌషధాలు. అలాంటి వారిని అప్పుడప్పుడూ కొందరు అహంకారులు పట్టి పీడించేవారు.
సాదా సీదా ప్రజలకు అర్థమయ్యే భాషలో మనిషి ప్రవర్తన గురించి క్రీస్తు అనేక సందర్భాల్లో అనేక విషయాలు బోధించాడు. మనిషి కొత్తగా పుట్టాలని ఆయన కోరుకున్నాడు. ఇది వినడానికి అసాధ్యమైన పనిగా కనిపిస్తుంది. ప్రాణాలత�
రోజూ క్రీస్తును దర్శించడానికి ఎంతోమంది ప్రజలు వచ్చేవారు. చాలామంది తమ వెంట పిల్లలనూ తీసుకొచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని తల�
‘విశ్వ సృష్టికి తొలి బీజం వాక్కు!’ (ఆది 1:3). ఆ వాక్కుకు బలం వెలుగు. ఆ వెలుగును తానే అని చెప్పినవాడు ప్రభువు. మనిషిలోని అజ్ఞానాన్ని వారి మనసులో అలముకొన్న అంధకారాన్ని పటాపంచలు చేయ గలిగిన ఆ వాక్కు వెలుగుగా జీవం �
చాలా మంది ప్రార్థన గురించి తమకేం తెలియదంటూ, వారి వారి సమస్యలన్నీ మనసు విప్పి చెప్పేస్తారు. కావలసినవీ అడుగుతారు. అయితే విచిత్రమేమంటే వారి అభ్యర్థనలో ప్రార్థన ఉందని వారు గుర్తించలేరు. ఎప్పుడూ సామాన్య జనంత
కీర్తనలు అనే సరికి మనకు బైబిలు గ్రంథంలో.. దావీదు మహారాజే గుర్తొస్తాడు. మహారాజు స్థాయిలో ఉండి కూడా, ఒక సామాన్యునిగా మారిపోయి దేవునిపై అన్ని కీర్తనలు రాయడం ఓ గొప్ప సంగతి. అందుకు బలమైన కారణం ఒకటి ఉండి తీరాలి.
ఔను ఇది సాధ్యమే! దేవుడు మాట్లాడతాడు. దేవుడు కనబడడు కదా మరి ఆయన మాట్లాడతాడు అని కోరుకోవడం అనౌచిత్యం కాదా, అదెలా సాధ్యం? దేవుడు మాట్లాడాడని, అది బైబిలు ద్వారా పలికాడనీ, బైబిలును ఆయన వాక్కుగా భావిస్తుంది క్రై�
‘నీవలె నీతోటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో సాటివారినీ చూడాలి అని చెప్పడం తేలికే! కానీ, ఆచరణలో ఇది చాలా కష్టం. కానీ, ప్రేమ ఉంటే అది సాధ్యమే! ఆ ప్రేమ.. దేవ�
ఇహలోకంలో తమ మనుగడను సుఖమయం చేసుకోవాలన్నదే చాలామంది జీవితాశయంగా ఉంటుంది. కానీ, కోరుకోకుండానే మనిషికి కష్టాలు ఎదురవుతుంటాయి. ఈ కష్టాలు మనిషి మనసు పరివర్తనకో, మనుగడ మార్పునకో దారితీస్తాయి.
మెతుకుసీమలోని (Medak) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రమైన రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘ�