క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
ఒకప్పుడు ఇక్కడ రాక్షషులు ఉండేవారట. ఇది ఇప్పుడు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్న కథలా మిగిలిన విషయం. అయితే ఆ రాక్షసులు మరెవరో కాదు.. పరలోకం నుంచి దిగివచ్చిన ఒకనాటి దూతలే అని బైబిల్ చెబుతున్నది. దేవుణ్ని ఆరాధించ
మానవ జీవితం మహత్తరమైంది. దాన్ని పరిపూర్ణంగా సద్వినియోగ పరచుకొని, జీవన పరమావధి చేరుకున్నప్పుడే ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే అథోగతి పాలవుతుంది. మనిషి జీవితం వైవిధ్య భరితం. ఒకటి ఉత్తమ ఆత్మ లోక�
బైబిల్ కథా ఘట్టాల్లో కనాను అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే యాకోబు కాలానికి అది భ్రష్టమైపోయింది. అక్కడి ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేవారు. ఆలుమగల బంధాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో యాకోబు
క్రీస్తు సామెతల్లో ‘తేలికైన బోధన - బరువైన భావన’ తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్రీస్తు చుట్టూ ఉన్నది పామర జనం. ఆయన ఎక్కువగా పల్లెల్లో తిరిగాడు. గుండె గుండెనూ పలకరించాడు. వారి సమస్యల్ని తాకాడు. చెప్పవలసినవి చెప�
‘మీరు వెలిగే దీపంలా పదిమందికీ ఆదర్శంగా ఉండాలి. మాటల కన్నా మీ చేతలే ముందు నడవాలి’ అనేది ప్రభు సందేశం. అందుకు ఆయన జీవితమే తార్కాణం. పదిమందికీ ఆదర్శవంతంగా నడుచుకునే వారి దగ్గర్నుంచి మళ్లీ ప్రత్యేకించి నీతి�
అపోస్తుల చర్యలు మహత్కార్యాలుగా కనిపిస్తాయి. పునరుత్థాన క్రీస్తు నలభై రోజులపాటు అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశాడు. లూదియా, సమరియా, జెరూషలేం ప్రాంతాలంతటా సువార్త ప్రకటించమని ఆదేశి�
ప్రభువు వాక్కు లోకానికి అందించడానికై పంపబడిన వారే అపోస్తులు. అపోస్తులు, అపోస్తులురు అనేవి వాడుకలో ఉన్న పదాలు. అపోస్తుల కార్యాలు బైబిల్లో ఓ గ్రంథం. ఇది ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్లిన తర్వాత, అపోస్తులుల ద�
మతానికి, దైవభక్తికీ విశ్వాసం అనేది ప్రాణం. విశ్వాసం అంటే ఒకానొక విషయాన్ని గాని, వ్యక్తిని గానీ, సిద్ధాంతాన్ని గానీ ప్రగాఢంగా నమ్మడమే. విశ్వాసం లేని భక్తికి విలువ ఉండదు. అప్పటివరకూ ప్రభువుతోపాటు నడిచిన శి�
Sridhar Babu | మంథని, ఏప్రిల్ 20 : ఏసుక్రీస్తు త్యాగం గొప్పదని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం మంథని మున్సిపల్ పరిధి శ్రీపాద కాలని సీయ�
ప్రభువును దైవ పుత్రునిగా క్రైస్తవ సమాజం ఎంతో విశ్వాసంతో కొలుస్తుంది. అటువంటి దేవుడి బిడ్డకు మరణం ఏమిటీ? అనే ప్రశ్న రావొచ్చు. కానీ అదో దైవ వాగ్దాన నిబంధనకు సంబంధించినది. ఆయన మరణం మానవుల పాపాలకూ, దైవ వాగ్దా�
ఈ సృష్టి ఆవిర్భావంతో మానవుడికి ఎటువంటి అధికారిక బంధం లేకున్నా, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అయితే, ఈ మనిషి దారి తప్పినప్పుడు.. ఆ దేవుడు సరిదిద్దలేడా? ఈ బొమ్మలకు రంగులు వేసి, అలంకరించి ప్రయోజకులుగ
‘మనిషి మళ్లీ ఎలా జన్మిస్తాడు?’ ఈ ప్రశ్నను నికొదేము ఒకసారి ప్రభువును అడిగాడు. నికొదేము యూదుల్లో ఓ ప్రముఖ వ్యక్తి. మతాధిపత్యం గలవాడు. యూదాపాలక మండలి సభ్యుడు కావడం వల్ల అధికారికంగా కూడా బలమైన వాడు.