DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్లో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది.
DCW vs MIW : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన ముంబై.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై పంజా విసిరింది.
DIW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) దారుణ ఓటమి చవిచూసేలా ఉంది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరుతున్నారు.
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ డబుల్ హెడర్కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. ఆరంభ పోరులో కంగుతిన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడుతోంది.
Sunil Gavaskar | భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నుంచి టీమ్ ఇండియా మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు అరుదైన బహుమతి లభించింది.
INDW vs SLW : ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.
భారత మహిళా జట్టు మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్కు సారథిగా ఎంపికైంది. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో ఢి�
స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. టీ20ల్లోనూ అదరగొడుతున్నది. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో గెలిచి ఐదు �
Delhi Capitals : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త కెప్టెన్ను ఎంచుకుంది. తమకు భారత క్రికెటరే నాయకురాలిగా కావాలనే ఉద్దేశంతో టీమిండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు ప్ర
INDW vs SLW : ఐదు మ్యాచ్ల పొట్టి సిరీస్లో శ్రీలంకపై భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్కు సిద్దమైంది. విశాఖలోనే జరుగుతున్న రెండో మ్యాచ్లోనూ విజయంపై కన్నేసిన భారత జట్టు మళ్లీ టాస్ గెలుపొందింది.
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�