INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్కు
ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) నామినీస్ పేర్లను ప్రకటించింది. మహిళల, పురుషుల క్రికెట్లో డిసెంబర్ నెలలో అదరగొట్టిన ముగ్గురిని పేర్లను వెల్లడించింది. పురుషు�
Smriti Mandhana : స్టార్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని తెలిసిందే. తమ ఫేవరెట్ ఆటగాళ్లను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటారు కొందరు ఫ్యాన్స్. తాజాగా 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో అలాంటి సంఘట
Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం
భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. హండ్రెడ్ టోర్నీలో నార్తెర్న్ సూపర్చార్జెస్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన హీథర్ గ్రాహం స్థానంలో 22 ఏండ్ల జెమీమా బరిలోకి దిగనుంద�
భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. ఏడు ఓవర్లు మగిసే సర�
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�
పొట్టి ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) ఔట్ అయింది. నష్ర సంధు బౌలింగ్లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయింది. 10 ఓవర్లుముగిసే సరికి భారత్ స్కోర్ 67/2.
భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా (17) ఔట్ అయింది. ఫాతిమా సనా ఓవర్లో యస్తిక ఇచ్చిన క్యాచ్ను సాదియా ఇక్బాల్ అందుకుంది. దాంతో, 31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్ 5 వికెట్లకు 183 పరుగులు చేయగా సమాధానంగా బంగ్లాదేశ్ 8 వికెట్లకు 131 పరుగులే
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�