బీహార్ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ
NDA seat-sharing deal | వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
Bihar Election | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) పార్టీల్లో సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కు చెందిన జేడీయూ (J
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU)కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీలో చేరు�
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU) పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
Prashant Kishore | బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 220 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటనకు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమా
Nitish Kumar | బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం జరిగిన జేడీ(యూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ మేరకు బ�
JDU Woman Leader Thrashed | మహిళా నాయకురాలిపై ఆ పార్టీకి చెందిన నేత తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. మెడలో చెప్పుల దండ వేసి ఉరేగించాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీస�
JDU Leader Arrest | అక్రమ మద్యం వ్యాపారంతోపాటు జూదం వ్యవహారంతో సంబంధం ఉన్న జేడీయూ నేతతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప�
కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీ�