అసైన్డ్ భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇలా రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు పక్కాప్లాన్ వేసుకున్నారు.
Sunburn | జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar District) పలిమెల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఎండ తీవ్రతకు(Sunburn) తట్టుకోలేక మృతి( Woman dies) చెందింది.
‘ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కార్యకర్తలు, నాయకులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి త�
కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటార
జయశంకర్ భూపాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు ఇలా �
జయశంకర్ భూపాలపల్లి : అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంల�
Crime news | జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గణపురం మండలం మైలారం తండాలో చోటు చేసుకుంది. మైలారానికి చెందిన చాపర బోయిన శివ కుమార్(44) బుధవారం రాత్రి ఇంట్లో నుంచ�