జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని యోధ సూపర్ స్పెషాలి టీ హాస్పిటల్లో స్టాఫ్నర్సుగా పని చేస్తున్న వివాహిత అనుమానాస్పదంగా శనివారం మృతి చెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకా రం.. భూపాలపల్లి పట్టణంలోన�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు వేల మందితో దీక్షా దివస్ను నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు త�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం బరాజ్ను బుధవారం బ్యాంక్ అధికారుల బృందం పరిశీలించింది. బరాజ్ సాంకేతిక అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల సారమ్మ (56) జ్వరంతో మరణించారు. సారమ్మకు శుక్రవారం జ్వరం రావడంతో పరకాలలోని ఓ దవాఖానలో చేర్పించారు.
లైంగికదాడి బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు ఆదివారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పెరుకపల్లికి చెందిన 60 ఏండ్ల వృద్ధు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో మొదటి విడుత 14,079 మంది రైతులకు రూ. 82.25 కోట్లు, రెండో విడుత 8851 మంది రైతులకు రూ.103.68 కోట్లు, మూడో విడుత 6753 మంది ర
రుణమాఫీ డబ్బులు తప్పకుండా రైతులకే ఇవ్వాలని, పాత బకాయిల కింద ఆపొద్దని ప్రభుత్వం చెప్తున్నా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు ససేమిరా అంటున్న
వరంగల్ నగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, కాటారం మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. హనుమకొండలో సాయంత్రం కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపించాయి.
రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాపునకు నడిచి వెళ్లి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని పలిమెలలో జరిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం బరాజ్ను సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం గురువారం సందర్శించింది. పుణెకు చెందిన జియోఫిజికల్ శాస్త్రవేత్త డాక్టర్ ధనుం
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గుర�