రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళితబంధు ఐక్య వేదిక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నముండ్ల సంపత్ మహరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద�
స్వరాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారు. 24గంటల కరెంట్ సరఫరాతోపాటు పంట వేసుకునేందుకు రైతుబంధు పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న