జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లికి చెందిన ఎడ్ల కుమార్(36) అనే యువ రైతు అడవి జంతువుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకు�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య కండ్లలో కారం చల్లి రోకలిబండతో బాది దారుణంగా హతమార్చింది. ఈ విషాదకర సంఘటన మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో ఆదివారం చోటు చే�
జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి పదవికి వెంటనే అతడు రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వ�
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ, లక్ష్మీ బరాజ్లను తమిళనాడుకు చెందిన 20 మంది నీటి పారుదల శాఖ ఇంజినీర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా బరాజ్ల్లోని వ్యూ పాయింట్ వద్దకు �
కాళేశ్వరం, మార్చి11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు సందర్శించారు. 2021 బ్యాచ్కు చెందన 17 మంది బృందం ముందుగా కాళేళ్వర- ము�
జయశంకర్ భూపాలపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మహిళల సాధకారతే లక్ష్యంగాసీఎం కే
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచ పల్లి గ్రామంలో నరెడ్ల సుధాకర్ రెడ్డి (30) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఏడాది క్రితం సుధాకర�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధన�
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మ�
భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప�
పలిమెల, ఫిబ్రవరి 16 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడవిపంది ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన పీటర్, పంకెన గ్రామానికి చెందిన దుర్�
జయశంకర్ భూపాలపల్లి(చిట్యాల) : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లో బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్యాల మండలం జూకల్