సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ�
సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాని�
రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేస�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారుపల్లి చంద్రం, వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఎందుకో ఈ పూటనిన్ను తలవాలనిపిస్తుందిఓ కవిగా, నిన్నో మహాకవిగాపిలవాలనిపిస్తుందిఎన్ని సంఘటనలనుకళ్ళకత్తుకుందో నీ కలంఎన్ని సన్నివేశాలనుగుండెకెత్తుకుందో నీ కాగితంజీవం నుంచి జీవితం దాకాజీవితం నుంచి నిర్జ�
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మ భూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతిని అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు.
-ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ మాలోతు కవిత అన్నారు.సోమవారం మండల పరిధిలోని మల్యాల గ్రామంలో ఉన్న కొండా ల�
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి | సుల్తాన్బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో పూర్వ కొత్వాల్, భాషా నిలయం పూర్వ అధ్యక్షుడు రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతిని పుస్కరించుకుని ఆయన చిత్రపటాని
ఘనంగా రాయప్రోలు సుబ్బారావు జయంతిహైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో..నవ్యాంధ్ర సాహితీమూర్తి, భావ కవితా పితామహుడు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాప్రపూ