భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ అవార్డుల పంట పండుతోంది. గత వారం రోజులుగా ఐసీసీ ప్రకటిస్తున్న పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ పేసుగుర్రం.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘మెన్స్ �
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024కు గాను అతడు అత్యుత్తమ టెస్టు క్రికెటర్గా నిలిచాడు. ఈ అవార్డు రేసులో జో రూట్, హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), �
Jasprit Bumrah | ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. టోర్నీ కోసం బీసీసీఐ జట్టును సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయిత�
Jasprit Bumrah : ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత బౌలర్ బుమ్రా గెలుచుకున్నాడు. ఇవాళ ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. 2024లో 13 టెస్టులు ఆడిన బుమ్రా.. 14.92 సగటుతో 71 వికెట్లను తీసుకున్నాడు.
Jasprit Bumrah | ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) ఈవెంట్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) సందడి చేశారు.
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
Team India: చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జట్టును ఇవాళ ప్రకటించారు. సిరాజ్, శాంసన్కు చోటు �
వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొ
Jasprit Bumrah | టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు సమయంలో బుమ్రా వెన్నునొప్పి బారినపడ�
భారత జట్టుకు బౌలర్ల కొరత కొత్తేం కాదు. నాటి కపిల్ దేవ్ కాలం నుంచి నేటి బుమ్రా దాకా ఎవరో ఒకరిమీదే ఆధారపడటం.. ఆ బౌలర్ కాస్తా గాయాల బారిన పడితేనో, ఫామ్ కోల్పోతేనో మిగిలిన బౌలర్లు చేతులెత్తేసి సిరీస్లు, ఐస
తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడం ఒకింత ఆందోళనకు గురి చేసింది.
Rohit Sharma | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలిరోజు సామ్ కాన్స్టాస్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ కారణం లేకుండా