ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల
Ramgopal Verma | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఆ పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క సీటు కిందికైనా, ఒక్క సీటు మీది�
KA Paul | రాబోయే ఎన్నికల్లో జనసేన తరుఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఆ పార్టీ నాయకులకు టికెట్ రాకపోతే ప్రజాశాంతి పార్టీలో చేరుతారని కేఏ పాల్( KA Paul ) పేర్కొన్నారు.
బీజేపీ, జనసేన పొత్తు కూకట్పల్లి బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామాకు దారితీసింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్కల్యా ణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో గురువారం ఆయన ము లాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట హిందూపురం ఎ
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
జనసేన పార్టీకి బలమున్న స్థానాల్లోనే అభ్యర్థులను పెడతామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యా ణ్ ప్రకటించారు. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులుంటాయని, ఢిల్లీ టూ ర్లో �
అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ మిత్రపక్షమైన