Prashant Kishor: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ ఎన్నికల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
RCP Singh | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సూరాజ్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ ఆదివారం చేరారు. బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి తామిద్ద
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున తన సతీమణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నా
ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్, తన ఫీజు ఎంతన్న దానిపై మొదటిసారి పెదవి విప్పారు. ఒక పార్టీ లేదా ఒక రాజకీయ నేత కోసం ఒక్క ఎన్నికల్లో పనిచేస్తే..తన ఫీజు రూ.100 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుంద�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్, బీహార్లో తొలిసారి పోటీకి సిద్ధమైంది. తరారీ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ
ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాల కోసం బీహార్ ప్రజలు ఓట్లు వేయడం లేదని, అందుకే వారికి అవి
Prashant Kishor | బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన
ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పార్టీని ప్రారంభించారు. బుధవారం పాట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీని ఆవి�
Prashath Kishore | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ �