ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని జహంగీర్పూరీ అక్రమ నిర్మాల కూల్చివేత ఘట్టంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రంగా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదిక�
న్యూఢిల్లీ: జహంగిర్పురిలో బుల్డోజర్ల షో నడుస్తోంది. సుప్రీం ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపడం లేదు. హనుమాన్ జయంతి రోజున జహంగిర్పురిలో రెండు వర్గాల మధ్య అల్లర్ల�
న్యూఢిల్లీ: హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలోని జహంగిర్పుర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ హింస కేసులో ఢిల్లీ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మందికి నేర చరిత్�
హనుమజ్జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలో 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస�