సేంద్రియంగా పండించిన ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు వరి అన్నంతో పాటు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నాన బెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెను దింపి యాలకుల పొడి, వంటసో�
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుకర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్
Weight Loss | బరువు తగ్గడం ఒక సవాలు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వ్యాయామం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎండుద్రాక్ష, బెల్లం బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఎలా తీసుకోవాలి? గోరు వెచ్చని నీటిలో 4-5 ఎండుద్రాక్షలను ర�
మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యం అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకు మనం చేయాల్సిందల్లా మన ప్లేటులో వీటికి...
Ambulance | ఆపద సయమంలో అండగా నిలిచే అంబులెన్సులను కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. తము చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలను అంబులెన్సు ద్వారా చేస్తే
కరోనా నేపథ్యంలో అదనపు పోషకాహారంగా అందజేత కేంద్ర విద్యాశాఖ అనుమతి ఈ ఏడాది నుంచే అమలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్�