Gudumba | మహారాష్ట్రలోని కేడ్గవా నుంచి హుస్నాబాద్కు గుడుంబా తయారీ కోసం తీసుకువస్తున్న బెల్లం, పట్టిక లారీని ఎక్సైజ్పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో ఎనిమిది వేల కిలోల బెల్లం, 200 కిలోల పట్టికను గుడుంబా తయారీక�
ఒకచిన్న బెల్లం ముక్క.. అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి కావాల్సిన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది.
ప్రస్తుతం నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో గాలి కాలుష్యం ఎక్కువవుతోంది. ఫలితంగా చాలా మందికి �
రాష్ట్రం నుంచి ఈ నెలాఖరు నాటికి సారా రక్కసిని పారదోలాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సారా తయారీ కేంద్రాలపై ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నది. బెల్లం అక్రమ రవాణాను నిరోధ�
Seizure of jaggery | కారులో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని(Jaggery) ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివ రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగం బజార్ నుంచి అచ్చంపేటకు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్ఎఫ్ టీం మాట�
చిన్న ఆలోచన ఓ పెద్ద ప్రయోగానికి నాంది పలుకుతుంది. చిన్న అడుగు ఓ విజయానికి దారి చూపుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అలాంటి అడుగే వేసింది. సాటిరాని కులవృత్తిని మేటిగా మార్చుకుని ఆంత్రప్రెన్
ఉగాది అనగానే.. ఇంటింటా సందడి. గుమ్మానికి తోరణాలు ఆహ్వానం పలుకుతాయి. వంటింటి ఘుమఘుమలు ఆకలిని పెంచుతాయి! ఇలా ఎన్ని ఉన్నా.. ఇంత ఉగాది పచ్చడి నోట్లో పడితే గానీ పండుగ పరిపూర్ణం కాదు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, �
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నాన బెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి.
రోజూ ఉదయాన్ని మనం ఎలా ఆరంభిస్తాం..ఆహారంగా ఏం తీసుకుంటామనే దానిపై ఆ రోజు మనం ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటామనేది ఆధారపడిఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే ఆరోగ్యకర ఆహారం (Health Tips) తీసుకోవాలని పోషక
Jaggery Benefits | గాలి కాలుష్యం తీవ్ర సమస్యగా పరిణమించింది. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో ఆ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. ఆహారం కూడా కాలుష్య సంక్షోభం నుంచి మనల్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యం
రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంతో పలు అనారోగ్య సమస్యలు (Health Tips) వెంటాడుతున్నాయి. కాలుష్యంతో వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్ధాయిలకు చేరి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం గగనంగా మారుతున
విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెల్లం రాగిజావ, బెల్లం పట్టీలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నద�