Jagadish Reddy | ఖమ్మం మంత్రుల వల్లే సాగర్ ఎడమ కాల్వకు గండి పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను రైతులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అ
Sagar Left Canal | కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల నుండి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Jagadish Reddy | భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శేరి షుభా, గట్టు రాచందర్రావుతో క�
Jagadish reddy | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని(Jitta Balakrishna Reddy) ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పరామర్శించా. కాగా, అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హ�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు బయటపడొద్దనే హింసను ప్రేరేపిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీ�
అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ మాఫీ అవ్వక తీవ్ర అవస్థలు పడుతున్న రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. కొర్రీలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద�
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు.
Jagadish Reddy | హరీశ్రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ గుండాలు చేసిన పని అని విమర్శించారు. ఇటువంటి చిల్లర వేషాలకు భయపడమని స్పష్టం చేశారు. ఎంత�
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఫైరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని విమ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని.. అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన
Jagadish Reddy | రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మర�
నిజానికి పదేండ్ల తర్వాత ప్రజలు దయతలిస్తే బొటాబొటి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం గత ఏడెనిమిది నెలలుగా ఉండింది.
రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.