BCCI : అండరన్స్ - టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టు రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో కుడి పాదం వేలికి గాయంతో ఇబ్బంది పడిన భారత వైస్ కెప్టెన్ ఓవల్ టెస్టు (Oval Test)కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపిం
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్లో శుభారంభం లభించినా నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రాకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్న�
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సెంచరీతో గర్జించాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అతడు శతకం సాధించడం విశేషం.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు భారత బౌలర్లను ఉతికేస్తూ జో రూట్(150), బెన్ స్టోక్స్ (77 నాటౌట్), ఓలీ పోప్(71)లు విధ్వంసక బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లను పరీక్షిస్తూ.. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (150) ఎట్టకేలకు ఔటయ్యాడు. లంచ్ తర్వాత చెలరేగి ఆడిన అతడిని జడేజా పెవిలియన్ పంపాడు.
Joe Root : ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (Joe Root) బ్యాట్ నుంచి మరో సెంచరీ జాలువారింది. అది కూడా తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి అయిన భారత జట్టుపై శతకంతో మురిసిపోయాడు రూట్. టీమిండియా మీద 12వ సారి మూడంకెల స్కోర్తో చరిత్ర సృష్టిం�
IND vs ENG : లార్డ్స్లో బంతితో మాయ చేసిన వాషింగ్టన్ సుందర్ (2-23) మాంచెస్టర్ టెస్టులోనూ మెరిశాడు. మూడోరోజు లంచ్ తర్వాత ఇంగ్లండ్ను గట్టి దెబ్బకొట్టాడు వాషీ. తొలి సెషన్ నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్(71)ను ఔట్
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పటిష్టి స్థితిలో నిలిచింది. రెండో రోజు బజ్ బాల్ ఆటతో ఓపెనర్లు విధ్వంసం సృష్టించగా.. మూడో రోజు మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోయారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేశారు.
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే
IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ(100)కి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74), రవీంద్ర జడేజా (72)ల అర్ధ శతకాలతో చెలరేగిన వేళ మంచ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు రెండో సెషన్లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడలేదు. రాహుల్ వికెట్తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక�
గతేడాదికి గాను ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు (ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఈయర్-2024)లో భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�