ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా డౌన్ డౌన్ అంటూ.. మా సమస్యలు వినే ఓపిక పీవోకు లేదని గురువారం కార్యాలయం ఎదుట తుడుందెబ్బ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను వి
Tribals protest | ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల సమస్యలను వినకుండా అవమానిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తాపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
ప్రతీక్ జైన్.. ప్రస్తుత వికారాబాద్ కలెక్టర్.. ఒకప్పటి భద్రాచలం ఐటీడీఏ పీవో. ఆయన పీవోగా బాధ్యతలు చేపట్టిందే తడవుగా మన్యం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. కటిక చీకట్లో మగ్గిపోయిన గూడేలకు విద్యుత్ వెల�
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జోన్-1లో పని చేసే గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల(�
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అంకిత్ను నియమిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టు 8న ఇక్కడ పీవోగా పనిచేస్తున్న హన్మత్ కె జెండగేను బదిలీ చేయడంతో అప్పటి నుంచి కలెక్టర్�
భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా �
అశ్వారావుపేట: కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బలవర్దకమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో గిరి పోషణ పథకం కిం�
భద్రాచలం: గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అవకతవకలు లేకుండా సిద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు