రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేసిన బిగ్ భూదందాపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకొస్త�
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�
Former MLA Diwakar Rao | ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కు కోసం భూములు తీసుకుంటున్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల ,పోచంపాడు గ్రామ దళిత రైతులకు అండగా నిలబడతామని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర�
హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో ఐటీ పార్కు నిర్మించేందుకు కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 159లోని భూమిని పరిశీలించారు. డిప్యూటీ తహశీల్దార్ హరిత�
కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని, ఎవరికీ ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చి ఇప్పుడు మరిన్ని భూములు కావాలంటూ తమపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నాలు దిక్కుల ఐటీ పార్క్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్ జిల్లాకు తలమానికంగా మారనుంది.
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనా�
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని, ఈ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. కావేరమ్మపేటలో నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారుల�
Minister Srinivas Goud | యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలి అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే�
స్వరాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్, రామగుండంలో ఐటీ పార్కుల శంకుస్థాపన, పలు అభివృద్ధి పనుల ప
దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రియ ల్ పార్కుకు విదేశాల కంపెనీలు క్యూ కడుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ తమ కార్యాకలాపాలను
Mahabubnagar IT Park | మహబూబ్నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి
Mahabubnagar | మహబూబ్నగర్లోని ఐటీ పార్కులో ఏర్పాటుకానున్న లిథియం బ్యాటరీ కంపెనీ రావడం ఇష్టంలేని ప్రతిపక్షాల నేతలు కాలుష్యం పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పరిసరాలు పొల్యూషన్ అవుతాయ�