బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నేడు నర్సాపూర్ పట్టణానికి రానున్నారు.
‘నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. నన్ను నాలుగు సార్లు గెలిపించారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ మీ బిడ్డగా భారీ మెజార్టీతో ఆశీర్వదించండి’ అని సిరిస�
నియోజకవర్గంలో పదేండ్ల తన పదవి కాలంలో పంచాయితీలు, కొట్లాటలకు తావు లేకుండా కేవలం అభివృద్ధ్దికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,
కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్దారులకు ఒక నమ్మకం.. విశ్వాసం. తెలంగాణ సాధించి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంతో ఆ నమ్మకం మరింత బలపడింది.
ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని హ్యాటిక్ మంత్రిగా గెలిపించాలని కోరుతూ గుల్జార్ మార్కెట్ కౌన్సిలర్ తౌహీ�
‘ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మరువద్దు..’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రజలకు సూచించారు.
ఈ సెంగోల్మాల్ అంటే ఏమిటి అంటూ కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం, ప్రధాని మోదీ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయను�
కరీంనగర్ నేల.. పోరాటాల పురిటిగడ్డ.. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, పార్టీకి ఎన్నో అఖండ విజయాలు అందించి.. నేడు ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న జిల్లా సీఎం కేసీఆర్ మానస పుత్రికగా మారిపోయింది.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆమనగల్లు మున్సిపాలిటీకి రానున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చ�
బీజేపీ రోజురోజుకు నీచస్థాయికి దిగజారిపోతోందని, ఇప్పుడు మరింత దిగజారిందని మంత్రి కేటీఆర్ ( Minister KTR )మండిపడ్డారు. అమాయకులైన యువత జీవితాలను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నినట్లు అనిపిస్తోందని కేటీఆర్ అను�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్�
బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. ప్రస్తుతం కార్మికుల నినా దం ఇదే. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలపై కొంత కాలంగా కార్మిక సం ఘాలు, కార్మికులు గుర్రుగా ఉన్నారు.