భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
Income Tax కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తమ పార్టీకి విరాళంగా వచ్చిన రూ.199 కోట్ల డబ్బుపై పన్ను మినహాయంపు కోసం చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది. మంగళవారం ఆదాయ పన్ను అప్పిల్లేట్ ట్రిబ్యున�
Rs 2000 Notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. చెలామణి నుంచి పూర్తిస్థాయిలో నోట్లు ఆర్బీఐకి చేరలేదు. నేపాల్ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలో రూ.2వే�
IT Returns | ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ చెల్లింపులు గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Income Tax: ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తేదీ గడువును పెంచారు. ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం జూలై 31 నుంచి గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పెంచినట్లు ఐటీశాఖ చెప్పింది. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్�
ఐటీ శాఖ ఐటీఆర్-యూను నోటిఫై చేసింది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత కూడా నాలుగేండ్లదాకా అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయడానికి ట్యాక్స్పేయర్స్కు ఇది వీలు కల్పిస్తున్నది.
భారత్లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఈ సంస్థకు ఆ శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. కాగా, ఐటీ శాఖ జరిమానా విధింపును తప్పుడు, పనికిమాలిన చర్యగా ఇండిగో యాజమాన్యం పేర్కొ�
Ration | ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద అనర్హులైన లబ్ధిదారులను ఏరివేసేందుకు ఆహార మంత్రిత్వశాఖకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ వివరాలను అందజేయనున్నది.
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను సెక్షన్ 87ఏ రిబేటు కోసం అర్హులైన పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అప్డేట్ చేసిన ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాలు.. ఐటీఆర్-2, ఐటీఆర్-3ల్లో ఆ రిబేటును క్లెయిమ్ చేసుకునే�
ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)లో విదేశీ ఆస్తులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్ల ధన వ్యతిరేక చట్టం కింద రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని ఆదాయ పన్ను శాఖ ఆదివారం హెచ్చరించింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్రీచ్ సెషన్ నిర్వహించారు. 2030 నాటికి 193 దేశాల్లో 5జీ, 6జీ సేవలు విస్తృతం కానున్నందున.. ఈ పురోభ�
కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘన
ప్రముఖ మెసేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప�