కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్) ప్రపంచ పోకడనే మార్చివేస్తోంది. ఐటీ రంగంలోనే కాదు ప్రతి రంగంతోనూ ఏఐ పెనవేసుకుంటోంది.మనుషులు చేయాల్సిన పనులన్నీ ఎంచక్�
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది రూపాయల అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో నాందేడ్లోని భండారి ఫైనాన్స్, అదినాథ్ అర్బన�
కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం నుంచి మరో పన్ను నోటీసు వచ్చిందని హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రూ.1,745 కోట్ల పన్ను డిమాండ్తో నోటీసు పంపిందని తెలిపాయి. తాజా నోటీసుతో కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ ఇచ్చిన �
పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్సింగ్ యాదవ్తో పాటు మరికొందరి ఇండ్లలో ఐటీ శాఖ శనివారం సోదాలు నిర్వహించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గులాబ్సింగ్ యాదవ్ మటియాలా నియో�
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు(పీఐబీ) చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ అధీకృత ప్యాక్ట్ చెక్ యూనిట్గా పనిచేయనున్నది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్
లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది.
Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
ఇటీవల ఒడిశాలో ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన నగదుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏదైనా ఇతర రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు చెప్పారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య కాట న్ మిల్లు వ్యాపార భాగస్వాములపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) శాఖ అధికారుల దాడులు బుధవారం రెండో రోజూ కొనసాగాయి.