Israel | గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం వార్జోన్గా ప్రకటించింది. నగరంలో మానవతా సహాయం పంపిణీని సైతం నిషేధించింది. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న నగరంలోని వేలాది మంది ప్రజల ఇబ్బందులను మరింత పెంచనున్నది.
దేశంలోని మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం సైబర్ డోమ్ను నిర్మించాలని జర్మనీ ప్రతిపాదించింది. ఇది ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ వంటిదే. అయితే, సైబర్ డోమ్ డిజిటల్ రంగంపై దృష్టి పెడుత�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఇరాన్లోని అగ్ర శ్రేణి షియా మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ట్రంప్, నెతన్యాహు దేవుడికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్లోని ఆరు మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసి 15 విమానాలు, రన్వేలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఇరాన్కు చెందిన పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాలలోని విమానాశ్రయాలపై తాము దాడ�
ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలలో జోక్యం చేసుకుని ఇరాన్పై దాడి చేసే విషయమై రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని అమెరికా తనకు తానుగా విధించుకున్న గడువు ఇజ్రాయెల్ను గందరగోళంలోకి నెట్టివేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస
హమాస్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. గాజా స్ట్రిప్లో యుద్ధం సందర్భంగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ లైంగిక హింసకు పాల్పడిందని ఐరాసకు చెందిన మానవ హక్కుల నిపుణులు గురువ�
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. శనివారం రెండు ఫ్లాష్ బాంబులు ఆయన ఇంటివద్ద పడ్డాయని, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మ
రాజ్యాల మధ్య జరిగే యుద్ధం ఎప్పుడూ రక్తదాహాన్నే కోరుకుంటుంది. గాజా యుద్ధం అందుకు మినహాయింపేమీ కాదు. అక్కడ నిత్యం తల్లి పేగు ఛిద్రమవుతున్నది. బాల్యం భగ్నమవుతున్నది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నివాసమే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఈ దాడికి పాల్పడింది. సీసరియాలోని నెతన్యాహూ ఇంటి సమీపంలోని ఓ ఇంటి వద్ద డ్రోన్ పేలింది.
గాజా స్ట్రిప్లో షెల్టర్గా వాడుతున్న ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 27 మంది మరణించారని పాలస్తీనా వైద్యాధికారులు గురువారం తెలిపారు. డెయిర్ అల్-బలహ్లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
అరవయ్యేళ్ల వృద్ధులను పాతికేళ్ల యువకులుగా మార్చుతామంటూ ఇద్దరు దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మి కలిసి �