ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఏఐ చాట్ గ్రోక్ అత్యంత కచ్చితంగా అంచనావేసింది. అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ‘గ్రోక్' చెప్పిన జోస్యం నిజం కావటం సోషల్మీడియాలో సంచలనంగా మారింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : అంతర్జాతీయ న్యాయ సంస్థలు గాజాలోని హింసాత్మక ఘటనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక�
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై సుదీర్ఘకాలంగా ఉన్న అవినీతి కేసుల్లో ఆ దేశ అధ్యక్షుడి నుంచి క్షమాభిక్ష కోరారు. ఈమేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్ని 2025 సంవత్సరానికి నోబెల్ బహు
గత రెండేండ్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుపై విసిగివేసారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలోని హమాస్ సంస్థకు డెడ్లైన్ విధిస్తూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను ప్రతిపాదించిన గాజా శాంతి
Israel | గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం వార్జోన్గా ప్రకటించింది. నగరంలో మానవతా సహాయం పంపిణీని సైతం నిషేధించింది. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న నగరంలోని వేలాది మంది ప్రజల ఇబ్బందులను మరింత పెంచనున్నది.
దేశంలోని మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం సైబర్ డోమ్ను నిర్మించాలని జర్మనీ ప్రతిపాదించింది. ఇది ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ వంటిదే. అయితే, సైబర్ డోమ్ డిజిటల్ రంగంపై దృష్టి పెడుత�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఇరాన్లోని అగ్ర శ్రేణి షియా మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ట్రంప్, నెతన్యాహు దేవుడికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్లోని ఆరు మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసి 15 విమానాలు, రన్వేలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఇరాన్కు చెందిన పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాలలోని విమానాశ్రయాలపై తాము దాడ�
ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలలో జోక్యం చేసుకుని ఇరాన్పై దాడి చేసే విషయమై రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని అమెరికా తనకు తానుగా విధించుకున్న గడువు ఇజ్రాయెల్ను గందరగోళంలోకి నెట్టివేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి.