ఇజ్రాయెల్ తన బలమైన సైనిక శక్తితో గాజాపై ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. గాజాలోని హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తున్నామనే నెపంతో గాజా పౌరులపై కూడా అరాచక దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అయితే అది కూడా శుక్రవారంతో ముగియనున్నది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire) నేటితో ముగియనుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మరో రోజు పొడిగిస్తూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి (Israel-Hamas war) మరో రెండు రోజులు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది.
Sanjay Raut | హిట్లర్ గురించి తాను చేసిన ట్వీట్ ఇజ్రాయెల్ను బాధపెట్టేందుకు కాదని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తెలిపారు. అయితే ఆ ట్వీట్ తొలగించిన నెల తర్వాత ఇజ్రాయెల్ ఎంబసీ లేఖ రా�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య (Israel-Hamas War) దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) పాటించాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్న
తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.
Israel - Hamas War | ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 50 మందిని హమాస్ విడుదల చేయనుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తమ దేశ జ�
Ebrahim Raisi | గాజా (Gaza) సమస్య మానవత్వానికి, న్యాయానికి సంబంధించిన అంశమని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రిక్స్ సమావేశంలో ఇబ్రహీం �
Israel: హమాస్ ఉగ్రవాదులతో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నారు. అయితే అక్టోబర్ 7వ తేదీన తమ చెరలోకి తీసుకున్న బందీలను.. కాల్పుల విరమణ నేపథ్�
Lashkar-e-Taiba: పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థపై ఇజ్రాయిల్ నిషేధం ప్రకటించింది. ముంబైపై జరిగిన ఉగ్ర దాడులు ప్రాణాంతకమైనవని, ఆ ఉగ్ర సంస్థను క్షమించేది లేదని ఇజ్రాయిల్ తెలిపింది. అయితే �