ఇస్లాంలో ఖుర్బానీ (త్యాగం), బలి దానాల భావన అత్యంత ఉన్నతమైనది. ఈదుల్ అజ్హాను ఖుర్బానీ పండుగ అని కూడా పిలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం (అ.స) అసాధారణ త్యాగాలను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ‘మీరు అమితంగా ప్రేమించే వస్త�
అన్నింటికంటే అత్యుత్తమ సంపాదన ఏదీ? అని ముహమ్మద్ (సఅసం)ను కొందరు సహచర మిత్రులు అడిగారు. ‘తన స్వహస్తాలతో సంపాదించిన దానికంటే ఉత్తమమైన సంపాదన మరొకటి లేదు’ అని చెప్పారు. ప్రవక్త చెప్పిన ఈ మాట శ్రమ శక్తి ఔన్న�
ప్రవక్త (స) సతీమణి ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింద�
ఇస్లామియా చరిత్రలో, ఖురాన్ గ్రంథంలో షబే మేరాజ్ అత్యంత పవిత్ర దినంగా కనిపిస్తుంది. రజబ్ నెల 27వ తేదీన జరిగిన ఓ అద్భుతమైన సంఘటన షబే మేరాజ్గా నిలిచిపోయింది. షబే అంటే రాత్రి, మేరాజ్ అంటే నిచ్చెన. ఇదే రోజు మ�
ప్రముఖ ఇస్లామిక్ తత్వవేత్త అల్ ఖ్వారిజిమీ చెప్పిన సూత్రం ఏమిటంటే.. ‘మీ దగ్గర నీతి, నడవడికలుంటే 1 మార్కు. నైతికతతోపాటు అందమూ ఉంటే ఆ ఒకటికి ఒక సున్నా చేర్చండి, 10. నైతికత, అందంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటే మరో సున�
బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్' పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జామన్ సుప్రీంకోర్టులో ఇటీవల
నిజాయతీ, అమానతుదారీతనం విశ్వాసులకు ఉండాల్సిన ఉత్తమ సుగుణాలు. అవి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణాలు. అందుకే ఇస్లాం ఈ గుణాలకు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఈ రెండు సుగుణాలకు విశాలమైన అర్థాన్ని పేర్కొన్నది.
ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యం ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్ ఇమామె హుసైన్ (రజి) అమరులయ్యారు. వందల సంవత్సరాల క్రితం న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా ‘కర్బాలా�
ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది.
వందల ఏండ్లుగా ఉర్సు దర్గా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పీఠాధిపతులు నవీద్బాబా, ఉబేద్బాబా తెలిపారు. సోమవారం ఉర్సు దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రఖ్యాత ఇస్లామియా తత్వవేత్త జునైద్ బగ్దాదీ చదువుకుంటున్న రోజులవి. ఒకసారి గురువు జునైద్తో ‘జుట్టు బాగా పెరిగిపోయింది. క్షౌరం చేయించుకో’ అని చెప్పాడు. అయితే క్షురకుడికి ఇవ్వడానికి జునైద్ దగ్గర చిల్ల
ఒకసారి ప్రవక్త (సఅసం) తన సహచరులకు ఒక గాథను ఇలా చెప్పారు. బనీ ఇస్రాయిల్ జాతిలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. దారిలో ఒక దైవదూత అతనితో ‘నువ్వెక్కడికి వెళ్తున్నావు’ అని అడిగాడు. ‘నా స్నేహ�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�