ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Minister Jupalli Krishna Rao | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
మండలంలో కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతున్నది.. నక్కవాగు ప్రాంతంలో ఉన్న బ్యాతోల్, ఆరుట్ల, ఎర్ధనూర్, చిద్రుప్పలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
Farmers | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు అన్నదాతలు. రేవంత్ �
సరైన సమయానికి వ్యవసాయానికి విద్యుత్, సాగునీరు ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎకరాకూ రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్�
Harish Rao | రాష్ట్రంలో రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ష�
Suryapeta | ఎస్సారెస్పీ నీళ్లు రాక తమ పొలాలు ఎండిపోతున్నాయని కడుపుమండిన రైతులు రోడ్డెక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కోట పహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Y Satish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసింది అని బీఆర్ఎస్ సోష�
Harish Rao | సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సి�
Harish Rao | అసెంబ్లీలో ఇరిగేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూ�
TS Assembly | రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అధికార ప�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని, దానికేదో మేం కారణమన్నట్లు కాంగ్రెస్ బురదజల్లడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. ఈ విషయంపై వివరణ ఇద్దామంటే మాకు అసెంబ్లీలో మైక్ ఇ�
సిద్దిపేట నేడు విద్య, వైద్యం సాగునీరు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్ను ప్రారంభించా�
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�