Vinod Kumar | కాళేశ్వరంలో భాగమైన తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోతల జరగాల్సిందే.. గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే జులై నెలలోనే 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం 18 ఏండ్ల తర్వ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు.
Gadari Kishore | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రశ్నించారు.
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనుల�
KTR | కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం
KTR | స్వతంత్ర భారత చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తె�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏ ర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్ర భుత్వం ఎందుకు కోరడం లేదు? అని మాజీ మంత్ర�
EE Sridhar | ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. ఇరిగేషన్ సీఏడీ డివిజన్ 8లో నూనె శ్రీధర్ విధులు నిర్వర్తిస్తున్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవ�