ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండవ సీజన్లో ఆడబోయే నాలుగు ఫ్రాంచైజీలకు సారథులు ఖరారయ్యారు. నాలుగు జట్లకు గత దశాబ్దిలో భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్ల�
అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ (Cobra) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్కు ఇది త�
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
ఉదయ్పూర్ లో దర్జీగా పనిచేసుకుంటున్న కన్హయ్యలాల్ పై ఇద్దరు దుండగులు హత్యకు పాల్పడ్డ ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఈ హేయమైన చర్యపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.
టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎల�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునర�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్
టీమిండియా నుంచి పిలుపందుకున్న జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు నలువైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని ఉమ్రాన్ చాలా తక్కువ మందితో సెలబ్రేట్ చేసుకున్నాడు. ద�
గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుం�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�