అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్
ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు �
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుంది.
అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానని హామీ ఇచ్చిన, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వల్లించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీకర యుద్ధానికి తెరతీశారు. ఫొర్దో, ఇస్ఫాహాన్, నతాంజ్ అణుకేంద్రాలను �
Iran-Israel | ఇరాన్పై అమెరికా దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా దాడుల వల్ల తమ అణు కేంద్రాల నుంచి రేడియోధార్మికత లీకేజ్ అన్నది ఎక్కడా లేదని ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్, ఫోర్డో, నతాంజ్లలోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా గగనతల దాడులు జరిపిందని,
Iran-Israel War | ఇజ్రాయెల్-ఇరాక్ ఉద్రిక్తతల మధ్య ఆదివారం ఉదయం అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. దాంతో యావత్ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడులను ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలని ఇరాన్ దౌత్యవేత్త కోరారు. ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ భా�
Operation Sindhu : పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్(Iran)లో చిక్కుకున్న దాదాపు వెయ్యి మంది భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో సురక్షిత
గడిచిన దశాబ్ద కాలంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇటీవల ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించిన భారతదేశానికి ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్�
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొనడంతో ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దేశాన్ని వీడాలనుకుంటున్న భారతీయులను స్వదేశానికి రప్�
స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కావడంతోపాటు అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లపై ఈవారంలోనే నిర్ణయం తీసుకోనుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెం�
Telangana Bhavan | ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలం�