తెలంగాణ ఐపీఎస్ బదిలీల్లో రాజకీయ జోక్యం పెరుగుతున్నదా? వరంగల్ కమిషనర్గా ఎవరు వచ్చినా.. ఏడాదిన్నర లోపే మరో స్థానానికి బదిలీ కావాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.
IPS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్(IPS)ల బదిలీలు జరిగాయి. 36 మంది డీఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ సోమవారం డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించడంతో నలుగురు సీనియర్ ఐపీఎస్లకు స్థానం చలనం తప్పలేదు.
AP News | జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు.
IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డిని నియమించింది.
IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్న పలువురు డీసీపీలతోపాటు ఇద్దరు స�
రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హ�
రాష్ట్రంలో మరోసారి భారీగా పోలీసు అధికారులు బదిలీ (Police Transfers) అయ్యారు. మూడు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది.
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జార�
IPS Transfers | తెలంగాణలో మళ్లీ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
IPS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 27 మంది అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ �
AP News | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021-22 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఏపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది.
IPS Transfers | ఏపీకి చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఈ మేరకు బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్, పీఅండ్ఎల్ ఐజీగా ఎం రవిప్రకాశ్, ఇంటెలిజెన్