IPS Transfers | తెలంగాణలో 28 మంది మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Transfers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులు బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న మలికా గార్గ్ ను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.
Telangana | రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రై కమిషనరేట్లలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మల్టీజోన్-2 ఐజీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో మల్టీజోన్-1 ఐజీగా కొనసాగుతున్న తరుణ్ జోషిని నియమిస్తూ సోమవారం ప్రభుత�
IPS Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుదీర్బ�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్-2 ఐజీపీగా పనిచేస్తున్న
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో వివక్ష, రాజకీయ జోక్యం పెరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన బదిలీల్లో క్లీన్చిట్ ఉన్నవ
రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
IPS Transfers | తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేసింది.
IPS Promotions | ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది.
Telangana | తెలంగాణలో ఏడుగురు సివిల్ సర్వెంట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్టు కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్స�
IPS Transfers | రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పీ విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్