అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులు బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న మలికా గార్గ్(Mallika Garg) ను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్ పటేల్ను తిరుపతి ఎస్పీగా , విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా అధిరాజ్సింగ్ రానా, విజయనగరం ఐదో బెటాలియన్ కమాండెంట్గా గౌతమిశాలిని నియమించారు.