Telangana | తెలంగాణలో ఏడుగురు సివిల్ సర్వెంట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్టు కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్స�
IPS Transfers | రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పీ విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్
రాష్ట్రంలో పోలీస్శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఒకేరోజు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచే�
రాష్ర్టాల అధికారాలపై దొంగ దెబ్బ క్యాడర్ నిబంధనలు మార్చే యత్నం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల బదిలీలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేలా పన్నాగం ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం రాజ్యాంగ విలువలకు గండి కొ�