రాష్ట్రంలో పోలీస్శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఒకేరోజు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచే�
రాష్ర్టాల అధికారాలపై దొంగ దెబ్బ క్యాడర్ నిబంధనలు మార్చే యత్నం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల బదిలీలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేలా పన్నాగం ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం రాజ్యాంగ విలువలకు గండి కొ�