టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ (బీజేపీ)గా ఉన్న గౌతం గంభీర్ తాను ఐపీఎల్లో ఎందుకు భాగమవుతున్నాననే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంపీగా ఉండి ఐపీఎల్గానీ కామెంటరీగానీ ఎం
ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతను.. మళ్లీ జట్టు గడప తొ
ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ లో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు 2022 సీజన్ దారుణ పరాజయాలను మిగిల్చింది. వరుసగా 8 మ్యాచులను ఓడిన ఆ జట్టు.. ఈసారి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచిం
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఒకడు. ఇప్పటి వరకు అతను 92 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. కానీ అతని ఎకానమీ మాత్రం 6.38 మాత్రమే. పూర్తిగా అసలు టీ20 క్రికెట్లో అతని ఎకానమీ చూ
ఐపీఎల్ 2022లో తన వేగంతో అందరి మతులూ పోగొట్టిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్కు టీమిండియా పిలుపు కూడా వచ్చింది. సౌతాఫ్రికాతో ఆడే జట్టులో అతన
ఈ ఏడాది ఐపీఎల్లో తన యాటిడ్యూడ్తో అభాసుపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. స్పెషలిస్టు ఫినిషర్గా రాజస్థాన్కు ఆడిన అతను అత్యంత పేవలమైన ఆటతీరు కనబరిచాడు. అదే సమయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరిపై
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది
ఐపీఎల్ చరిత్రలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అరుదైన ఘనత సాధించాడు. నెహ్రా హెడ్ కోచ్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతోనే నెహ్రా అరుదైన జాబితాలో చోటు సంపాదించా
ఉత్కంఠ భరితంగా సాగిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకెళ్లింది. ఈ వేడుకల ముగింపులో భాగంగా.. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రౌండ్ స్టాఫ్కు బీసీస
ఐపీఎల్ 2022 ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడాడు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కూడా అతనే కోచ్గా ఉన్న సంగతి తెలిసి�