ఫాక్స్కాన్ ప్లాంట్లో మొదలైన తయారీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లో ఐఫోన్ 13ను
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏదైనా ఐఫోన్ రిపేర్ లేదా రిప్లేస్మెంట్ కోసం వస్తే.. సర్వీస్ సెంటర్ ఉద్యోగులు ముందుగా సదరు ఐఫోన్ పోయిందని కానీ, లేదంటే దొగతనానికి గురైందని కానీ కేసు ఉంద
మొబైల్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందుండే యాపిల్ సంస్థ.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�
iPhone | ఏదైనా స్టోర్కు వెళ్లి ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే స్టోర్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేటీఎం, గూగుల్పే, ఫోన్పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్ చేస్తుంటాం. కానీ.. ఒక్క ఐఫోన్ ఉంటే చాల
iPhone SE (2022) | అది ఏ మోడల్ ఫోన్ అయినా సరే.. ఏ వర్షన్ ఫోన్ అయినా సరే.. యాపిల్ ఫోన్ అంటేనే అదో క్రేజ్. ఐఫోన్ చేతుల్లో ఉంటే చాలు.. అదో తృప్తి. ఐఫోన్ కొనాలనేది.. తమ జేబుల్లో ఐఫోన్ ఉండాలనేది చాలామంది యూత్ కనే కల. ఐ�
ఫేస్బుక్, ఐఫోన్ కంపెనీల మధ్య పోటీ న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నిపుణుల కోసం రెండు పెద్ద టెక్నాలజీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఉద్యోగులకు భారీ బోనస్ పంట పండుతున్నది. యాపిల్ తన ఇంజినీర్లకు అనూహ్యమైన రీతి�
న్యూఢిల్లీ : ఐఫోన్ సేల్స్ ఊపందుకోవడంతో భారత్లో గత ఆర్ధిక సంవత్సరంలో యాపిల్ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంది. యాపిల్ గ్లోబల్ ఆపరేషన్స్లో భారత్ కీలక మార్కెట్గా ఎదుగుతోందని ఇది సంకేతాల�