Boy Steals Mother's Gold To Gift iPhone To Girl | స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయ
ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్(2024)లో యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా ఏఐ ఇంటిగ్రేషన్తో పాటు యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే పలు ఫీచర్లను
Apple-Google | దిగ్గజ కంపెనీలైన ఆపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ ఒప్పందం జరుగనున్నది. ఆపిల్ ఐఫోన్లలో గూగుల్కు చెందిన జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అందించేందుకు కంపెనీతో చర్చలు జరుపుతున్నది. ఈ వి
నీటిలో పడిన మొబైల్ ఫోన్ ను ఆరబెట్టడానికి కొందరు బియ్యం సంచిలో ఉంచడం చూసే ఉంటాం. అయితే, ఈ చర్యతో ఐఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదమున్నదని యూజర్లను యాపిల్ కంపెనీ తాజాగా హెచ్చరించింది.
Apple-iPhone | ఐ-ఫోన్ నీటిలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దని, కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని ఆపిల్ తెలిపింది. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో చె
Apple : ఈ ఏడాది ఐఫోన్, మ్యాక్లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటుల�
iPhone : ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ కోతి.. గుడి గోడ మీద కూర్చున్నది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఫోన్ వదల్లేదు. చివరకు గుడికి వచ్చిన భక్తులు ఫ్రూటీ ప్యాక్ విసరడంతో.. దాన్ని అందుక�
ఐఫోన్ తయారీదారు యాపిల్ కంపెనీకి 2024 ప్రారంభంలోనే చేదు వార్త ఎదురైంది. డిమాండ్పరమైన ఇబ్బందులు పెరుగుతుండటంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ కన్నా వెనుకబడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ న�
iPhone Survives 16,000 Foot Drop | అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ డోర్ సమీపంలోని సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్�
iPhone | ఇటీవలే శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy phones) యూజర్లకు కేంద్రం అలర్ట్ (Government Warns) జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ యూజర్ల (Apple Users)కు కూడా ఇదే తరహా హై రిస్క్ (High Risk) అలర్ట్ ఇచ్చింది.
Hyderabad | మెటీరియల్ సైన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో రూ. 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరుకు దగ్గర్�