ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్(2024)లో యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా ఏఐ ఇంటిగ్రేషన్తో పాటు యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే పలు ఫీచర్లను
Apple-Google | దిగ్గజ కంపెనీలైన ఆపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ ఒప్పందం జరుగనున్నది. ఆపిల్ ఐఫోన్లలో గూగుల్కు చెందిన జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అందించేందుకు కంపెనీతో చర్చలు జరుపుతున్నది. ఈ వి
నీటిలో పడిన మొబైల్ ఫోన్ ను ఆరబెట్టడానికి కొందరు బియ్యం సంచిలో ఉంచడం చూసే ఉంటాం. అయితే, ఈ చర్యతో ఐఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదమున్నదని యూజర్లను యాపిల్ కంపెనీ తాజాగా హెచ్చరించింది.
Apple-iPhone | ఐ-ఫోన్ నీటిలో పడితే బియ్యం సంచిలో పెట్టొద్దని, కనెక్టర్ కింది వైపు ఉంచి డివైజ్ ను నెమ్మదిగా కొట్టి.. పొడిగా, గాలి వీస్తున్న ప్రదేశంలో ఉంచాలని ఆపిల్ తెలిపింది. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో చె
Apple : ఈ ఏడాది ఐఫోన్, మ్యాక్లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యాపిల్ కసరత్తు సాగుతోందని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి కస్టమర్లకు ఏఐ ఫీచర్లు అందుబాటుల�
iPhone : ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ కోతి.. గుడి గోడ మీద కూర్చున్నది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఫోన్ వదల్లేదు. చివరకు గుడికి వచ్చిన భక్తులు ఫ్రూటీ ప్యాక్ విసరడంతో.. దాన్ని అందుక�
ఐఫోన్ తయారీదారు యాపిల్ కంపెనీకి 2024 ప్రారంభంలోనే చేదు వార్త ఎదురైంది. డిమాండ్పరమైన ఇబ్బందులు పెరుగుతుండటంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ కన్నా వెనుకబడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ న�
iPhone Survives 16,000 Foot Drop | అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ డోర్ సమీపంలోని సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్�
iPhone | ఇటీవలే శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy phones) యూజర్లకు కేంద్రం అలర్ట్ (Government Warns) జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ యూజర్ల (Apple Users)కు కూడా ఇదే తరహా హై రిస్క్ (High Risk) అలర్ట్ ఇచ్చింది.
Hyderabad | మెటీరియల్ సైన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో రూ. 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరుకు దగ్గర్�
యాపిల్ (Apple) తన అప్కమింగ్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీలు భారత్లో తయారుకావాలని టెక్ దిగ్గజం యాపిల్ కోరుకుంటోంది. చైనా నుంచి తయారీ కార్యకలాపాలను భారత్కు తరలిస్తూ మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భారీ ప