ప్రస్తుతం చాలా మంది యాపిల్ ఐఫోన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు చార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్తోపాటే లభించేవి. తర్వాత్తర్వా�
ఐఫోన్ 13తో పోలిస్తే న్యూ ఫీచర్లు, పలు అప్గ్రేడ్లతో ఐఫోన్ 14 సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది. అప్డేటెడ్ సెల్ఫీ కెమెరాతో ఈ ఏడాది ఐఫోన్ మోడల్స్ ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 14 సిరీస్లోని నాలుగు ఫోన్లలో
ఫాక్స్కాన్ ప్లాంట్లో మొదలైన తయారీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లో ఐఫోన్ 13ను
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏదైనా ఐఫోన్ రిపేర్ లేదా రిప్లేస్మెంట్ కోసం వస్తే.. సర్వీస్ సెంటర్ ఉద్యోగులు ముందుగా సదరు ఐఫోన్ పోయిందని కానీ, లేదంటే దొగతనానికి గురైందని కానీ కేసు ఉంద
మొబైల్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందుండే యాపిల్ సంస్థ.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�