వాన కాలం సీజన్ ప్రారంభమైంది. ప్రభుత్వం ముందస్తు పంటలు వేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ పెట్టుబడి సాయం మరిచినట్లుంది. నిరుడు వానకాలంలో రెతు భరోసా ఇవ్వలేదు. యాసంగిలో మొక్కబడిగా కొంత మందికే వేశా
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగానే అన్నదాతల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించకున్నా.. అప్పులు చేసి వరి పంటను సాగు చేసిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయ�
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అదునుకు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. పెట్టుబడి సాయం వెనుకబడింది. కాలం గడిచిపోతున్నదని ఆందోళన చెందుతున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస�
పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్
ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతూ.. ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, �
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �
రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతోంది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతోంది. మూడురోజుల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్లు పంపిస్తుండడంతో రైత�
యాసంగి పెట్టుబడికి రైతుబంధు సాయాన్ని అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.