‘ఓ తల్లి తన కొడుకు ఛాంపియన్గా నిలవాలని, భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై రెపరెపలాడించాలని కలలు కనే కథాంశంతో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి సినిమాను బాయ్కాట్ చేయాలని అంటారా?’ అని ఆగ్రహం వ్
‘మునుగోడులో ప్రస్తుత పరిణామాలపై జిల్లా, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దేశంలో మోదీ సర్కార్ ప్రమాదకర విధానాలను ఎండగట్టేందుకే ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజర
ఆటలో సమోన్నత శిఖరాలు అధిరోహించి యువతరానికి మార్గదర్శకంలా నిలిచిన ఆ తండ్రి.. తన కూతురికి కూడా రాకెట్ పట్టడం నేర్పాడు. నాన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్న ఆ తనయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కామన్వెల్త్లో పత�
‘భారతీయ పురాణేతిహాసాలు, చరిత్రలో ఎన్నో తెలియని రహస్యాలున్నాయి. వాటి ఆధారంగా కథల్ని తయారుచేసుకుంటే అద్భుత చిత్రాలవుతాయి’ అని అన్నారు నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’. చందు మొండ
‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేక శైలిని చూపించారు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘కార్తికేయ 2’. అనుపమా పరమేశ్వన్ నాయికగా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక�
పల్లె ప్రతిభకు పట్నంలో విజేత ఊర్లో కుందేళ్లు, పిట్టలు కొట్టడంలో దిట్ట షూటింగ్లో నల్లగొండ కుర్రాడి అద్భుత ప్రతిభ రాష్ట్ర స్థాయి టోర్నీలో వెండి వెలుగులు ఆర్థిక సాయమందిస్తే అదరగొడతా పల్లెటూరి పిల్లగాడు.
కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో భారీ చిత్రాలు నిర్మించి నిర్మాతగానూ అభిరుచి చాటుకున్నారు. ఆయన నటి�
‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘సీతారామం’. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నాయికలుగా నటించారు. స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఉర్దూ భాషను విధ్వంసం చేశారని, నేడు ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉర్దూ వికాసం దిశగా అడుగులు వేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ �
కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ‘అ’ వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి చక్కటి ప్రతిభతో మెప్పించారు సాహి సురేష్. ప్రస్తుతం ఆయన రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్�
శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా ‘10 క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. జూలై 1న ఈ సినిమా వి
ప్రేక్షకులకు నచ్చే ఫార్ములా సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు మారుతి. గోపీచంద్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీఖన్నా నాయికగా నటించింది. అల్లు అరవింద్ స�
శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా ‘10 క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. జూలై 1న ఈ సినిమా వి�