‘సినిమా మెప్పిస్తుందనే నమ్మకంతోనే ట్రైలర్లోనే కథను చెప్పేశాం’ అంటున్నారు లంకా ప్రతీక్ ప్రేమ్కుమార్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నట�
అతి తక్కువ కాలంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రాలు అతనికి విజయాలను అందించాయి. కిరణ్ నటిస్తున్న కొత్త సి�
హింస ముమ్మాటికీ తప్పే నా వ్యాఖ్యలు బాధిస్తే క్షమించండి నటి సాయిపల్లవి వీడియో సందేశం హైదరాబాద్, జూన్ 18: ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని, డాక్టర్గా ప్రాణం విలువ తనకు తెలుసని నటి సాయిపల్లవి తెలిపిం�
సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీ అధికార సౌధాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. సీనియర్ ఐఏఎస్ రాజీవ్ మెహరిషి ఆర్థికశాఖ, హోంశాఖ కార్యదర్శి వంటి కీలక పదవులు నిర్వహించారు. కెరీర్ చివర్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర�
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
సినిమా అంటే చక్కెర పూతతో కూడిన చేదు మాత్రలా ఉండాలని అంటున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఎంతటి సీరియస్ అంశాన్ని అయినా సున్నితంగా, హాస్య ప్రధానంగా చెప్పినప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మ�
నటనకు కొత్త నడతను నేర్పించి భారతీయ సినిమాను ప్రయోగాల బాట పట్టించారు విలక్షణ నటుడు కమల్హాసన్. కథాంశాల్లో నవ్యతకు, పాత్ర పోషణలో వైవిధ్యానికి చిరునామాగా ఆయన్ని అభివర్ణిస్తారు. అర్ధ శతాబ్దంపైగా సినీ ప్ర�
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధి�
అసలైన హీరోల కథలను తెరకెక్కించినప్పుడే వెండితెర పునీతమయ్యేది, సినిమాకు సార్థకత చేకూరేది. ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రదాడి సమయంలో వందలమందిని కాపాడిన హీరో, భారత సాహస పుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ�
షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో మెరిసిన సురభి 50మీ రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకం ఆర్థిక సాయమందిస్తే సత్తాచాటుతానంటున్న హైదరాబాదీ నమస్తే తెలంగాణ క్రీడావిభాగం అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడా తారల�
చరిత్రను తిరగ రాయలేం కదా.. ఆలయం-మసీదు’ వివాదాలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు న్యూఢిల్లీ, మే 24: ఎప్పుడో దండయాత్రల సమయంలో ధ్వంసమైన ఆలయాల గురించి ఇప్పడు మట్లాడటంలో అర్థం లేదని ప్రముఖ ఆధ్మాత్మికవేత్త సద్గ
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత�