Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు, సిక్కు రాడికల్ నాయకుడు అమృత్పాల్ సింగ్ ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు పంజాబ్ స్పెషల్ పోలీస్ టీమ్.. అమృత్పాల్ సింగ్, ఆయన అనుచరుల అరెస్టుకు గాలిం�
తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటంలో భారతదేశం ప్రపంచంలో మొదటిస్థానంలో నిలిచింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలతో 187 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా,
పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది.
మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమపై పీడబ్ల్యూసీ రిపోర్ట్ న్యూఢిల్లీ, జూన్ 24: భారత్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వచ్చే నాలుగేండ్లలో జోరుగా వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడ
నేడు భారత్ బంద్కు పిలుపు యువత ఆక్రోశం అగ్నికీలల్లో దేశం 12 రాష్ర్టాల్లో మిన్నంటిన ఆందోళనలు 12 రైళ్లకు నిప్పు.. రైల్వే, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి 235 రైళ్లను ముందస్తుగా రద్దు
వినియోగం తగ్గడంతో మైక్రోసాఫ్ట్ నిర్ణయం 27 ఏండ్లపాటు సేవలను అందించిన బ్రౌజర్ వాషింగ్టన్, జూన్ 13: 27 ఏండ్లపాటు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (ఐఈ) బుధవా�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తున్నది. ఏం కావాలన్నా, ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఇంటర్నెట్లో వెతుకులాట. ప్రపంచం చిట్టి ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు ఎప్పుడో మారిపోయింది. ఇంటర్నెట్ ఛార�
పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనేవరకు ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ వాడని వాళ్లు కూడా ఉన్నారంటే నమ్మగలమా? దేశంలోని మగవాళ్లలో సగం మంది ఇంటర్నెట
అమరావతి: ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన అభివృద్ధికార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతిక
రాత్రి 11.30 నుంచి ఆదివారం ఉదయం 4.30 వరకున్యూఢిల్లీ: ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు శనివారం రాత్రి అంతరాయం కలుగనున్నది. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేందుకు శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 4.30 గంటల వరకు తమ ఇంటర్న�
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
ముంబై, జూన్ 12: తక్కువ ధరలో నాణ్యమైన బ్రాండ్ బ్యాండ్ సేవలకోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఈ ఆఫర్లు మీకోసమే… వోడాఫోన్ ఐడియా (వీఐ) టెలికాం సంస్థ ‘యు’ బ్రాడ్బ్యాండ్ పేరుతో బ్రాడ్బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్�