అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సిటీపోలీస్ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద రన్ఫర్యాక్షన్ ఘనంగా నిర్వహించారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సమాజాన్ని ముందుకు నడిపించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా �
తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస నివాసంలో బీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్స వాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చే
అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలు, గురుకులాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహి ళా ఉద్యోగులను శాల్వలతో సత్కరించి సన్మాణించారు.
జీవితంలో ముందుగా స్థిరపడడమే ముఖ్యమని యువతు లు గుర్తుంచుకోవాలని చైతన్య మహిళా సం ఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిం�
జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. డిచ్పల్లిలోని టీయూ గర్ల్స్ హాస్టల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వంట చేసే మహిళలను టీయూ కార్యదర్శి జయంతి ఆధ్వర్యంలో ఘనంగ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. వివిధ సంస్థలు, ట్రస్టులు మహిళలకు పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఆత్మ ైస్థెర్యమే మహిళల ఆయుధమని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నార�
అవని నుంచి ఆకాశం దాకా.. ఇంటి బాధ్యతల నుంచి దేశ భద్రత దాకా.. ‘ఆమె’ లేని చోటు లేదు. సకల రంగాల్లో ఆమె ప్రతిభకు సాటిలేదు. ఒకనాడు వంటింటికే పరిమితమైన అతివ.. అడ్డంకులను ఎదురొడ్డి నిలిచింది. పురుష ఆధిపత్యాన్ని అధిగమ
జిల్లా వ్యాప్తంగా గురువారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాగా, నగరంలోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో లావెండర్ బ్యూటీ జోన్ వ్యవస్థాపకురాలు ఉమారాణి, శివసాయి హోమ్ ఫుడ్స్ వ్యవ�
“మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువా�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకురావడాన్ని మహిళా ఉద్యోగులు, అధికారులు స్వాగతిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం అధ్యక్షురాలు వీ మమత తెలిపారు.