భారత్కు చెందిన శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లారు. యాక్సియం-4 మిషన్ పేరిట వెళ్లిన ఈ బృందం 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉంటారు. స�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర లిఖించుకున్న శుభాన్షు శుక్లా (39).. 1984లో రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు. తన అభిమాన హీరో ర�
Shubhanshu Shukla | ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ (spacex falcon 9 rocket) భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది.
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రపై నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయిదాల పర్వానికి ఫుల్స్టాప్ పెడుతూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 25న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడుత
Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రకు సంబంధించి నాసా మరో కీలక అప్డేట్ ఇచ్చింది.
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ‘ఎక్స్'వేదికగా బుధవారం వెల్లడించింది. ఈ మిషన్ను విజయవంతం చేసేందుకు తీసుక�
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ మిషన్ను జూన్ 19న చేపట్టనున్నట్లు గత వారం ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది.
Shubhanshu Shukla | భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ �