Ukraine War | సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, 2022లో దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని జర్మన్ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్(ఐడ్ల్�
Putin and Belarus | 2030 నాటికి బెలారస్ను రష్యా స్వాధీనం చేసుకోనున్నది. ఈ విషయాలను వెల్లడించే డాక్యుమెంట్లు లీకయ్యాయని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక తన కథనంలో తెలిపింది.
IT raids on BBC | భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ఎంపీలు దిగువ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీబీసీకి అండగా ఉంటామని సునాక్ ప్రభుత్వం తెలిపింది.
Joe Biden | వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యతరగతి అమెరికన్లను ఆకట్టుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహం సిద్ధం చేశారు. 44 రాష్ట్రాల్లో కొత్త కొలువులకు డిగ్రీ అవసరం లేదని ప్రకటించనున్నార
Mukaab | అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే.. అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు. ఆ 20 బిల్డింగులను కప్పుతూ ఒక ఆక
గర్భనిరోధకాలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. మెడికల్ షాపుల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నది. మందుల దుకాణాలపై నిఘా పెట్టారు.
నిరసనలు జరగకుండా ముందస్తుగా జిన్పింగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ వేళ ఆందోళన చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బీబీసీ తన నివేదికలో తెలిపింది.
ఉత్తర కొరియాకు ధీటుగా దక్షిణ కొరియా సమాధానం చెప్తున్నది. అమెరికాతో కలిసి సంయుక్త వైమానిక విన్యాసాలు ప్రదర్శించి తామేం తక్కువ కాదని చెప్పకనే చెప్పింది. మరోవైపు జపాన్ కూడా అమెరికాతో కలిసి ఎయిర్ డ్రిల్�
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యం విషమించింది. అమెరికాకు మూడో అధ్యక్షుడిగా సేవలందించారు. 1978 లో ఆయన ఇండియాలో పర్యటించిన సందర్భంలో ఆయన పేరు ఓ గ్రామానికి స్థిరపడిపోయింది.
పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అంగీకరించారు. ఐఎంఎఫ్ రుణం తీసుకోవడం కాకుండా మనకు మనంగా దానికి పరిష్కారం వెతకాలని ఆయన సూచించారు.
వేరే దేశం నుంచి బల్గేరియా వస్తూ 18 మంది వలసదారులు మృతిచెందారు. మరో 22 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరంతా ఓ దేశం నుంచి బల్గేరియా వస్తూ ఇలాంటి దుస్థితికి లోనైట్లు తెలుస్తున్నది.
అల్ ఖైదా చీఫ్గా సైఫ్ అల్ అదెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఈయన నియామకంపై తాలిబాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జర్మనీలో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కంప్యూటర్ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో డజన్ల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. సమ్మెకు దిగుతామని బెదిరించిన సందర్భంలో ఈ విషయం తెరపైకి వచ్చిందని పలువురు అం�